జగన్ తో గాలి లింక్: బాబుపై కాంగ్రెసు గుర్రు

బళ్లారి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీల మధ్య ఉన్న విభేదాలను ప్రభుత్వానికి అంటగట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డితో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయని అనడం నీచమైన మాట అని ఆయన అన్నారు. రాష్ట్రంలో పది వేల మైనింగ్ ఓర్ కంపెనీలున్నాయని, ఒక్క ఓబుళాపురం మైనింగ్ కంపెనీపైనే తెలుగుదేశం విమర్శలు చేయడం వెనక నిజాలు త్వరలోనే బయటపడుతాయని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆడమన్నట్లు ఆడుతున్నారని ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు మోడీతో కలిసి కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications