రుజువు చేస్తే రాజకీయాలకు స్వస్తి: కోడా

స్వతంత్ర శాసనసభ్యుడిగా విజయం సాధించడం ఇష్టంలేని వారు తనపై కుట్ర చేశారని ఆయన అన్నారు. మధు కోడాని 2 వేల కోట్ల రూపాయల హవాలా లావాదేవీల కుంభకోణంపై, అక్రమ పెట్టుబడులపై ఆదాయం పన్ను శాఖ అధికారులు అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రశ్నిస్తూ వస్తున్నారు. మధు కోడా ఆదాయం పన్ను శాఖ అధికారులకు గానీ, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు గానీ సమాచారం ఇవ్వకుండా శుక్రవారం రాంచీలోని తన ఇంటి అదృశ్యమై తన సొంత పట్టణం చాయ్ బసా చేరుకున్నారు. తమ ముందు నవంబర్ 19వ తేదీన హాజరు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ తాజా కోడాకు సమన్లు జారీ చేసింది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications