నేను ప్రధానిని ఎలా అయ్యానంటే..మన్మోహన్ సింగ్

తను సామాన్యుడినని ప్రధాని మన్మోహన్ అన్నారు. చదువువల్లే తను ఉన్నత పదవికి చేరుకున్నానని, జీవితాన్ని మలు చుకోవడంలో చదువు ముఖ్య పాత్ర వహిస్తుందని అభిప్రాయపడ్డారు. ఒక సామాన్యుడు ప్రధాని ఎలా కాగలిగారు? -అని అడగ్గా మన్మోహన్సింగ్ ఈ విధంగా స్పందించారు. ప్రతిపక్షం తనను 'బలహీన ప్రధాని" అని ఎద్దేవా చేయడాన్ని మన్మోహన్ తోసిపుచ్చారు. 'బలహీన ప్రధాని అన్నంత మాత్రాన నేను ఏమీ అనుకోవడం లేదు. ఏదైనా మంచి చేస్తున్నట్టు నాకనిపిస్తే నా మనస్సాక్షి అది చెబుతుంది. విమర్శించడం ప్రతిపక్షం పని. ఆ విమర్శకు నేను భయపడను" అని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని చెంతనే ఆయన భార్య గురు శరన్ కౌర్ కూచున్నారు. పిల్లలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెబుతున్నప్పుడు ఎంతో హాయిగా కనిపించారు. మావోయిస్టుల హింసా కాండ దగ్గర్నుంచి సంకీర్ణ రాజకీయాల వరకు పదో తరగతి పరీక్ష రద్దు దగ్గర్నుంచి పేదపిల్లలు చదువుకోలేకపోవడం వరకు అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications