విజయవాడ ఆస్పత్రిలో 6గురు పసికందుల మృతి

ముగ్గురు పసికందులవి సహజ మరణాలని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ పిల్లలు మరణించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికందుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. పసికందుల మరణాలపై విచారణ జరుపుతున్నట్లు ఆస్పత్రి రెసిడెంట్ వైద్యాధికారి పి. రామగోపాల్ చెప్పారు. సంఘటనపై జిల్లా కలెక్టర్ పియూష్ కుమార్ విచారణకు ఆదేశించారు. తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆస్పత్రిని సందర్శించి వైద్యుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. స్థానిక కాంగ్రెసు శాసనసభ్యుడు మల్లాడి విష్ణు కూడా ఆస్పత్రిని సందర్శించారు.
More From
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
తెలుగు రాష్ట్రాల్లో ఈ టోల్ ప్లాజాల్లో ఫీజుల తగ్గింపు - కొత్త ధరలు, వీటికే వర్తింపు..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijayawada: విజయవాడలో నాన్ వెజ్ బంద్-ఇవాళ రాత్రి నుంచే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications