29 నుంచి కెసిఆర్ ఆమరణ నిరశన దీక్ష

కాగా, కాంగ్రెసు శాసనసభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి చెందిన మెదక్ జిల్లాలోని పాపన్నపేట లక్ష్మీనగర్ లోని 30 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని దళితులనకు తిరిగి అప్పగించాలని కెసిఆర్ ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. సాయంత్రం కెసిఆర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివిధ తెలంగాణేతరులు వందలాది ఎకరాలు ఎలా స్వాధీనం చేసుకున్నదీ వివరించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బంధువులకు కూడా భూములున్నాయని ఆయన చెప్పారు. ఈ విధంగా స్థానికేతరులు తెలంగాణలో భూములు కలిగి ఉండడం పెద్ద మనుషుల ఒప్పందానికి విరుద్ధమని ఆయన చెప్పారు.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications