లష్కరేకు నా తండ్రే నన్ను అమ్మాడు: కసబ్

తాను లష్కరేతో ఎలా వెళ్లిందీ ఒక టేప్ లో కసబ్ వెల్లడించాడు. మనకు డబ్బులు కావాలి, మనం ఇక ఎంత మాత్రం పేదలుగా ఉండకూడదు, నీ సోదరులకు, నీ సోదరీలకు పెళ్లిళ్లు జరగాలి, మంచి జీవితాన్ని అనుభవిస్తున్న వారిని చూడు, నువ్వు కూడా వారిలా ఉండగలవు అని తనకు తన తండ్రి చెప్పినట్లు కసబ్ వివరించాడు. వారు డబ్బులు తన తండ్రికిచ్చారని ప్రశ్నిస్తున్న వ్యక్తితో అతను చెప్పాడు. తనకు లష్కరే శిక్షణ ఇచ్చిన తీరును కూడా అతను వివరించాడు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications