ఓబుళాపురంపై సిబిఐ దర్యాప్తు: రోశయ్య నిర్ణయం

ఓబుళాపురం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. వి. హనుమంతరావు వంటి కాంగ్రెసు నేతలు కూడా సిబిఐ దర్యాప్తునకు సుముఖంగా ఉన్నారు. సిబిఐ దర్యాప్తు జరిపిస్తే సరిపోతుందని వి. హనుమంతరావు ఇంతకు ముందు అన్నారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయించి గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను అడ్డుకోవాలని హనుమంతరావు మంగళవారం కూడా కోరారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడివారు ఎంతటివారైనా ఉపేక్షించకూడదని, వారిని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
More From
-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం












Click it and Unblock the Notifications