హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'గాలి' లింక్ పై విచారణకు సిద్ధం: జగన్

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీపై సీబీఐ విచారణను జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్వాగతించారు. మైనింగ్‌ వివాదం గనుల యాజమాన్యానికి సంబంధించిందన్నారు. వాటితో మాకేమిటి సంబంధమని జగన్‌ ప్రశ్నించారు.

ఒకే బిల్డింగ్‌, అడ్రస్‌ వుంటే పెట్టుబడులు పెట్టినట్లేనా అని ఆయన అన్నారు. సాక్షి దిన పత్రికలో ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణ చదివితే వాస్తవాలు తెలుస్తాయని జగన్‌ తెలిపారు. నాన్న పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X