జూడాల ఆమరణ దీక్ష భగ్నానికి యత్నం

జూడాలు భవనం మూడో అంతస్థులో ఆమరణ నిరాహార దీక్ష సాగిస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమ ఆందోళనను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఓ జూనియర్ డాక్టర్ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి వెళ్లిపోయారు. నిపుణుల కమిటీ సూచనలను అమలు చేసే వరకు ఆందోళన సాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. కాగా, మంగళవారం నుంచి అత్యవసర సేవలకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే తాము అత్యవసర సేవలకు హాజరు కావాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.
More From
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications