విశాఖ తీరంలో పూనకాల సునామీ

దీంతో ఆ మహిళ గుడి కట్టండ్రో అంటూ పెద్ద కేకలు వేసి 'నాకు గుడి కట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు....అసలు మీకు తెలుసా...సునామీలను ఆపుచేశాను...నా గుడికి భక్తులు వచ్చే మార్గంలో నిర్మాణాలు జరిగాయి...అందుకే అక్క డ నాలుగు జీవులను బలి తీసుకున్నా ను...' అంటూ ఊగిపోయింది. గుడి కట్టే విషయం తేల్చుకోవడం కోసం 'మా అక్క చెల్లెల్లందరం గ్రామంలోకి వచ్చాం...గుడుల్లో విగ్రహాలు తప్ప మేము లేము' అంటూ పెద్ద పెద్ద కేకలు వేయడంతో ప్రజలంతా భయాందోళన కు గురయ్యారు.
ఈలోగా గ్రామానికి చెందిన మరో 20 మంది మహిళలు కూడా పూనకాలతో రామాలయానికి చేరుకొని ఆవేశంగా ఊగసాగారు. దీంతో వీరందరినీ దగ్గరలో వున్న దుర్గాలమ్మ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ అమ్మవార్లు ఆవరించినట్టు భావిస్తున్న మహిళలంతా గుడిముందు కూర్చొని పెద్ద పెద్ద కేకలు వేశారు. గ్రామస్థులంతా జై దుర్గా జైజై దుర్గా అంటూ భక్తి, శ్రద్ధలతో వారికి పూజలు చేశారు. యారాడ గ్రామంలో ఇంకా మరికొందరు మహిళలకు ఈ విషయంలో పూనకాలు వస్తున్నట్తు తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications