ఇందిరా గాంధీ పాత్రలో మాధురీ దీక్షిత్

మదర్ చిత్రాన్ని ఆయన హింగ్లీస్ చిత్రంగా అభివర్ణించారు. ఇది అత్యంత ఉత్కంఠభరితమైన, నాటకీయమైన కథ అని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ జీవితాన్ని ఒక చిత్రంలో బంధించలేదని, ఆమె జీవిత చట్రం అంత పెద్దదని ఆయన అన్నారు. ఈ చిత్ర నిర్మాణం వచ్చే ఏడాది ఏప్రిల్ లో భారత్ లో ప్రారంభమవుతుంది. షా గత 23 నెలలు ఈ చిత్రం స్క్రిప్టు రాస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బడ్జెట్ పారానార్మల్ కన్నా ఎక్కువగా అవతార్ కన్నా తక్కువగా ఉంటుందని కృష్ణ షా వ్యాఖ్యానించారు.
More From
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications