చెరుకు ధరపై దద్ధరిల్లిన పార్లమెంటు

సభ వాయిదా పడిన తర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శరద్ పవార్, వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీ వంటి సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్లమెంటులో ఆర్డినెన్స్ పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శరద్ పవార్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. చెరుకు రైతులకు ఎంత ధర చెల్లిస్తారనే విషయంపై వివాదం నెలకొంది. రైతులకు చెల్లించే చెరుకు ధరను పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చెరుకు ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు జంతర్ మంతర్ లోని రామ్ లీలా మైదానంలో ప్రదర్శన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
More From
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications