మైనింగ్ పై రోశయ్య విఫలం: బాబు

ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలను నిలిపేసే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. చలో ఓబుళాపురం కార్యక్రమాన్ని చేపడతామని, తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నాయకులు ధర్నాను ప్రారంభించారు. ఈ ధర్నాతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హాజరు కాలేదు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications