చంద్రబాబు గల్లీ నాయకుడు: దానం

ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రచారం చేయకున్నా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) నేత డి. శ్రీనివాస్ పూర్తి స్థాయిలో ప్రచారం చేయకున్నా తాము గెలిచి తీరుతామని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కనీసం వంద సీట్లు గెలుకోవాలనేది వైయస్సార్ లక్ష్యమని, తాము కచ్చితంగా 75 నుంచి 80 సీట్లు గెలిచి తీరుతామని ఆయన చెప్పారు. జగన్ గురువారమే ప్రచారం ప్రారంభించాల్సిందని, అయితే పార్లమెంటు వైయస్సార్ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నందున ఢిల్లీలో ఉండాల్సి వచ్చిందని, దీంతో నేటి నుంచి ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications