మావో సాంబశివుడికి గుండెపోటు
సాంబశివుడు చాలా కాలం క్రితం అప్పటి హోం మంత్రి జానారెడ్డి ఎదుట లొంగిపోయాడు. కోనాపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడు పోలీసులకు లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం మధ్యాహ్నం క్రిక్కిరిసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జానారెడ్డి సాంబశివుడి లొంగుబాటును ప్రకటించారు. ప్రస్తుతం సాంబశివుడు మావోయిస్టు కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు మాత్రమే ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన విషయం.
Comments
hyderabad హైదరాబాద్ karnataka heart attack గుండెపోటు కర్ణాటక జానారెడ్డి janareddy మావోయిస్టు సాంబశివుడు maoist
Story first published: Friday, November 20, 2009, 17:08 [IST]