మావో సాంబశివుడికి గుండెపోటు

సాంబశివుడు చాలా కాలం క్రితం అప్పటి హోం మంత్రి జానారెడ్డి ఎదుట లొంగిపోయాడు. కోనాపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడు పోలీసులకు లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం మధ్యాహ్నం క్రిక్కిరిసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జానారెడ్డి సాంబశివుడి లొంగుబాటును ప్రకటించారు. ప్రస్తుతం సాంబశివుడు మావోయిస్టు కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు మాత్రమే ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన విషయం.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్











Click it and Unblock the Notifications