వ్యతిరేకుల సీట్లపై వైయస్ జగన్ శీతకన్ను

తనను వ్యతిరేకిస్తున్న, తనవారు కాదనుకున్న కాంగ్రెసు శాసనసభ్యులున్న నియోజక వర్గాల్లో ఆయన ప్రచారం సాగించడం లేదు. జూబిలీహిల్స్, సనత్ నగర్, కంటోన్మెంట్, పటాన్ చెరు, అంబర్ పేట నియోజకవర్గాల్లో ఆయన తిరగడం లేదు. జూబిలీహిల్స్ కు కాంగ్రెసు శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి జనార్దన్ రెడ్డి జీవించి ఉన్నంత కాలం వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే వ్యవహరించారు. సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంటోన్మెంట్ నుంచి శంకర్ రావు, పటాన్ చెరు నుంచి నందీశ్వరగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరు కూడా జగన్ కు సన్నిహితులు కారు. అలాగే అంబర్ పేటలో సీనియర్ కాంగ్రెసు నేత వి. హనుమంతరావు తనవారికి టికెట్లు ఇప్పించుకున్నారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications