మంత్రుల పనితీరుపై ప్రధాని ఆరా

ప్రధాని లేఖ రాగానే జవాబిస్తానని క్రీడా మంత్రి ఎంఎస్ గిల్ చెప్పారు. మరో కేంద్ర మంత్రి వివాస్ రావు దేశ్ ముఖ్ కూడా దానికి సానుకూలంగా ప్రతిస్పందించారు. ప్రధాని చర్య వల్ల యుపిఎ ప్రభుత్వ ప్రతిష్ట, మంత్రుల ప్రతిష్ట పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రధాని లేఖ గురించి తనకు తెలియదని, అటువంటి లేఖ ఏదీ తనకు రాలేదని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ప్రజలే మంత్రుల పనితీరును అంచనా వేస్తారని ఆయన అన్నారు.
More From
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications