పాక్ లో ఆర్మీదే అధికారం: మన్మోహన్

పర్వేజ్ ముషార్రఫ్ అధికారంలో ఉన్నప్పుడు తాను అడుగుతూ ఉండేవాడినని, తాను సైన్యానికి చెందినవాడిననీ తాను సైన్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాననీ తాను ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాననీ ముషార్రఫ్ చెబుతుండేవారని, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలో తెలియడం లేదని మన్మోహన్ అన్నారు. పాకిస్తాన్ కూలిపోయే స్థితిలో ఉందని, అణ్వాయుధాలు ఒక్కరి చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి మారుతున్నాయని, సైన్యంలోని లేదా ఉగ్రవాదుల్లోని అతివాదుల చేతుల్లోకి అవి పోతున్నాయని, ఇందుకు సంబంధించి తాము ఆందోళన చెందుతున్నామని ఆయన అన్నారు. అయితే ఆ విధంగా జరగదని తమకు అమెరికా హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications