వాజ్పేయిని తప్పు పట్టిన లిబర్హాన్

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ వ్యవహరించిన తీరుపై కమిషన్ తీవ్ర విమర్శలు చేసింది. కూల్చివేత జరుగుతుంటే కళ్యాణ్ సింగ్ నియోగించిన అధికారులు, పోలీసు అధికారులు మౌనంగా ఉండిపోయారని దయ్యబట్టింది. కూల్చివేతకు ఉమా భారతి, గోవిందాచార్య, కల్యాణ్ సింగ్, శంకర్ సింఘ్ వాఘేలా బాధ్యులని కమిషన్ తేల్చింది. సీనియర్ బిజెపి నాయకులు వాజ్పేయి, ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి కూల్చివేతకు సైద్ధాంతికంగా, బౌద్ధికంగా బాధ్యులని విమర్శించింది. లిబర్హాన్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన వెంటనే బిజెపి సభ్యులు పార్లమెంటు ఉభయసభల్లో కూడా కార్యక్రమాలను స్తంభింపజేశారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications