చిరంజీవికి 'గ్రేటర్' గుండు సున్నా

కాంగ్రెసు పార్టీతో పొత్తు ప్రయత్నాలు జరిగిన తీరు, అది బెడిసి కొట్టిన వైనం కూడా ప్రజారాజ్యం పార్టీ ఫలితాలపై ప్రభావం చూపినట్లు భావించవచ్చు. ప్రజారాజ్యం పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనని, చిన్న పార్టీలకు ఓటేస్తే మురిగి పోతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేసిన ప్రచారం ఫలించినట్లే కనిపిస్తోంది. కాంగ్రెసుకు చిరంజీవి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలపడడం ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ప్రత్యామ్నాయం కానేరదనేది స్పష్టమై పోయింది. అందువల్ల ఓటర్లు ప్రజారాజ్యం పార్టీ పట్ల విముఖత ప్రదర్శించినట్లు చెప్పుకోవచ్చు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications