ఎట్టకేలకు రేపు సిఎల్పీ సమావేశం

రేపటి సిఎల్పీ సమావేశానికి పార్టీ అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ హాజరయ్యే అవకాశం ఉంది. పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థి ఖరారు వంటి ప్రధాన విషయంలో కూడా వైయస్ జగన్ తమ దారికి రావడంతో పార్టీ అధిష్టానం సిఎల్పీ సమావేశం ఏర్పాటుకు తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ శాసనసభా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రోశయ్య ఎమ్మెల్సీ కావడంతో శాసనసభా పక్ష నేతగా శాసనసభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ పదవికి బొత్సా సత్యనారాయణ వంటి పలువురు నాయకులు పోటీ పడుతున్నారు.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications