ఎట్టకేలకు రేపు సిఎల్పీ సమావేశం

రేపటి సిఎల్పీ సమావేశానికి పార్టీ అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ హాజరయ్యే అవకాశం ఉంది. పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థి ఖరారు వంటి ప్రధాన విషయంలో కూడా వైయస్ జగన్ తమ దారికి రావడంతో పార్టీ అధిష్టానం సిఎల్పీ సమావేశం ఏర్పాటుకు తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ శాసనసభా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రోశయ్య ఎమ్మెల్సీ కావడంతో శాసనసభా పక్ష నేతగా శాసనసభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ పదవికి బొత్సా సత్యనారాయణ వంటి పలువురు నాయకులు పోటీ పడుతున్నారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కాంగ్రెస్కు పాకిస్తాన్ సాయం? మలుపు తిరిగిన అస్సాం రాజకీయం -
BRS వ్యూహాత్మక విజయం: కాంగ్రెస్ బహిష్కరణతో గులాబీ జెండా రెపరెపలు -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి..












Click it and Unblock the Notifications