వైయస్ జగన్ ప్రచారం పని చేయలేదా?

గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు గెలుచుకున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి పాగా వేసింది. ఇప్పటి వరకు 138 డివిజన్ల ఫలితాలు తెలుస్తుండగా తెలుగుదేశం 42 స్థానాల్లో గెలిచింది. మరో స్థానంలో ఆధిక్యతలో కొనసాగుతోంది. హైదరాబాదు శివారులోని 40 డివిజన్లలో దాదాపు 30 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇంకా కొన్ని ఫలితాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెసు ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న సంక్షోభంలో హైదరాబాదు శివారులోని కాంగ్రెసు శాసనసభ్యులు చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపారు. వారి నియోజకవర్గాలన్నింటిలోని డివిజన్లలో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది. దీన్ని బట్టి వైయస్ జగన్ ప్రచారం పనిచేయలేదనే భావన నెలకొంది. జగన్ ప్రచారం వల్ల గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిందనే వాదన కాంగ్రెసులో బలం పుంజుకునే అవకాశం ఉంది. ఇది జగన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications