తిరుమల శ్రీవారి సన్నిధిలో శిల్పాశెట్టి
లండన్ కు చెందిన పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాను శిల్పా శెట్టి ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వివాహానంతర విందు కూడా ఇచ్చారు. ఈ విందుకు బాలీవుడ్ తారాగణం కదిలి వచ్చింది. అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్, షారూఖ్ ఖాన్ భార్య గౌరీతో కలిసి వచ్చారు.
Comments
tirupati తిరుపతి bollywood బాలీవుడ్ tirumala తిరుమల shilpa shetty శిల్పా శెట్టి raj kundra రాజ్ కుంద్రా
Story first published: Friday, November 27, 2009, 11:11 [IST]