ప్రభుత్వాస్పత్రికి కెసిఆర్ తరలింపు

కాగా, కెసిఆర్ ను చూడడానికి సిద్ధిపేట నుంచి ఖమ్మం బయలుదేరిన తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, రవీంద్రారెడ్డిలను పోలీసులు తిరుమలాయపాలెం వద్ద అడ్డుకున్నారు. కెసిఆర్ తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు వరంగల్ సెంట్రల్ జైలు నుంచి సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన తెలంగాణ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. తనను పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. జాతి పోరాటం చేస్తున్నట్లు తనపై ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. అనంతరం ఆయన తన తండ్రి కెసిఆర్ కు అండగా ఉండడానికి ఖమ్మం బయలుదేరారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications