కెసిఆర్ దీక్ష: కమిషన్ కు కవిత ఫిర్యాదు

తెరాస నాయకత్వాన్ని మలినం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని కవిత మీడియా ప్రతినిధులతో అన్నారు. దీక్ష విరమిస్తున్నట్లు చూపే దృశ్యాన్ని మాత్రమే ప్రభుత్వం మీడియాకు విడుదల చేసిందని, మిగతా దృశ్యాలను విడుదల చేయకపోవడం కుట్ర అని ఆమె అన్నారు. తాను దీక్ష విరమించదలుకుంటే కెసిఆర్ ముందుగా మీడియాకు చెప్పి ఉండేవారని ఆమె అన్నారు. కెసిఆర్ నిబద్ధతతో వ్యవహరిస్తారని, అటువంటి వ్యక్తి అలా చేస్తారని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని ఆమె అన్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
Kavitha: తెలంగాణలో కవితకు పెరుగుతున్న క్రేజ్..కేటీఆర్ను దాటేస్తోందా..? -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
కవితకు సీబీఐ షాక్! లిక్కర్ కేసులో ఊహించని ట్విస్ట్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన!












Click it and Unblock the Notifications