గోదావరిలో లారీ బోల్తా: ఇద్దరి మృతి

రాష్ట్రంలో జనాభా రీత్యా అతి పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీ గణాంకాల ప్రకారం జంట నగరాల తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా ఉంది. ఆ తర్వాతి స్ధానంలో నల్గొండ జిల్లా ఉంది.












Click it and Unblock the Notifications