వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోదావరిలో లారీ బోల్తా: ఇద్దరి మృతి
రాష్ట్రంలో జనాభా రీత్యా అతి పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీ గణాంకాల ప్రకారం జంట నగరాల తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా ఉంది. ఆ తర్వాతి స్ధానంలో నల్గొండ జిల్లా ఉంది.
Comments
రాజమండ్రి rajamundry Nalgonda నల్గొండ godavari east godavari accident lorry లారీ గోదావరి ప్రమాదం తూర్పు గోదావరి
Story first published: Tuesday, December 1, 2009, 11:54 [IST]