జనవరిలో అనకాపల్లిలో చిరు అభివృద్ధి కార్యక్రమాలు

వ్యవసాయ బోర్లు కోసం పేదరైతులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తుమ్మపాల సుగర్స్ పరిధిలోని రైతులకు టన్నుకు 1,800 రూపాయల మద్దతు ధర ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. శారదానది వరదగట్లనిర్మాణాల్లో నిర్వాసితులకు నష్టపరిహారాన్ని తక్షణం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆయన వెంట సుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్కుమార్, పార్టీ నాయకులు నిమ్మదల సన్యాసినాయుడు, ఉగ్గిన రమణమూర్తి, దంతులూరి రాజాబాబు, తిమ్మాపాత్రుని వాసు, ఎ.కాత్యాయిని, కె.లక్ష్మి, జగదీష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications