నిమ్స్ లో కెసిఆర్ కు చిరు పరామర్శ
రెండు రోజులపాటు తిరుపతిలో పర్యటించి వచ్చిన చిరంజీవి హైదరాబాదు వచ్చిన తర్వాత శనివారం కెసిఆర్ ను పరామర్శించారు. అంతకు ముందు ఆయన కెసిఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులెవరూ పరామర్శకు రాకపోవడం గమనార్హం. శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి కూడా శనివారం ఉదయం కెసిఆర్ ను పరామర్శించారు.
Comments
chiranjeevi చిరంజీవి hyderabad prajarajyam హైదరాబాద్ ప్రజారాజ్యం telangana తెలంగాణ nims నిమ్స్ k chandrasekhar rao కె చంద్రశేఖర రావు
Story first published: Saturday, December 5, 2009, 13:48 [IST]