చుక్కా రామయ్య బైఠాయింపు: ఒయులో ఉద్రిక్తత

బుధవారం ఉదయం నుంచే పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసే పనికి పూనుకున్నారు. హాస్టళ్లలోకి ప్రవేశించి లాఠీచార్జీ చేస్తూ విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. రాత్రే హాస్టళ్లకు నీటిని, కరెంట్ ను కట్ చేశారు. అయినా విద్యార్థులు ఇంకా విశ్వవిద్యాలయంలో ఉన్నారు. వారు దీక్షలు సాగిస్తూ ఉన్నారు. పోలీసులు టెంట్లను పీకేసి విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థులు ఆర్ట్ర్స్ కళాశాల వద్ద అన్నాలు వండుకుని తిన్నారు. పోలీసులు మీడియాపై కూడా దాడి చేశారు. దీనికి నిరసనగా మీడియా ప్రతినిధులు దర్నాకు దిగారు. దీంతో పోలీసాఫీసర్ ఇక్బాల్ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున పోలీసుల పని పోలీసులు చేస్తున్నారని ఆయన చెప్పారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications