అసెంబ్లీలో కాంగ్రెసు ఎమ్మెల్యేల గొడవ
తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. తెలంగాణకు మించిన ప్రధానమైన అంశం ఉండదని వారన్నారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి రెండోసారి అర గంట పాటు సభను వాయిదా వేశారు. మొదటి సారి కూడా కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రెండో సారి వాయిదా వేసిన తర్వాత స్పీకర్ ఫ్లోర్ లీడర్లను చర్చలకు ఆహ్వానించారు.
Comments
hyderabad హైదరాబాద్ congress assembly telangana తెలంగాణ శాసనసభ mallu bhatti vikramarka మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెసు
Story first published: Wednesday, December 9, 2009, 10:36 [IST]