తెలంగాణ: ఆంధ్రా, రాయలసీమల్లో ఆందోళనలు

విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ కార్పొరేటర్లు రాజీనామాలు చేశారు. పెడన కౌన్సలర్లు కూడా రాజీనామా చేశారు. తెలంగాణకు వచ్చే బస్సులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసాలు జరుగుతున్నాయి. గుత్తిలో మూడు ఆర్టీసి బస్సులకు నిప్పు పెట్టారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రేపు రాయలసీమ బంద్ కు ఆ ప్రాంత శాసనసభ్యులు పిలుపునిచ్చారు. ఆంధ్ర బంద్ పిలుపుకు ఆ ప్రాంత శాసనసభ్యులు పిలుపునిచ్చారు. కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications