రాజీనామాలు: సంక్షోభంలో రోశయ్య ప్రభుత్వం

రోశయ్య ప్రభుత్వం బొటాబోటీ మెజారిటీతో సాగుతోంది. పైగా, మెజారిటీ కాంగ్రెసు సభ్యులు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతూ రోశయ్యకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందనే ఊహాగానాలు ముందుకు వచ్చాయి. వైయస్ జగన్ ప్రాబల్యాన్ని దెబ్బ తీయడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం ఇందుకు సిద్ధపడినట్లు అంటున్నారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications