తెలంగాణపై ఆంధ్రా యూనివర్సిటీలో ఆగ్రహావేశాలు

'తెలంగాణ' తీర్మానం నిర్ణయంతో తెలంగాణేతర జిల్లాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతపురంలో 15 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఏయూ, ఎస్కేయూ, ఎన్యూ, వేమన విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఇదిలా ఉండగా, రేపు రాయలసీమ బంద్కు విద్యార్థులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అదనపు బలగాలను రాయలసీమకు తరలిస్తోంది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications