వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమవారం ఢిల్లీకి రోశయ్య, సోనియా ఏం చెబుతారో?

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఢిల్లీకి రావలసిందిగా యుపిఏ ఛైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి ఈరోజు రోశయ్యకు రెండు సార్లు ఫోన్‌ చేశారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. కోస్తాంధ్ర, రాయలసీమలలో జరుగుతున్న ఆందోళన, విధ్వంసకాండ గురించి అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు సయంమనం పాటించాలని, ప్రత్యేక తెలంగాణ ఇప్పటిలో అయ్యేదికాదని రోశయ్యకు సోనియా తెలిపినట్లు తెలియవచ్చింది. దీంతో సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. తనను సంప్రదించకుండా తెలంగాణపై చిదంబరం ప్రకటించడంపై రోశయ్య మనస్ధాపం చెందారన్న విషయం అధిష్టానవర్గం దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X