దాడుల సమాచారంతో లగడపాటి ఆస్తులకు భారీ భద్రత

ఉస్మానియా విద్యార్ధులు ఉదయం పదిగంటల సమయంలో ల్యాంకో హిల్స్ వైపు వస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధినంలోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ ఎసిపి సర్వేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నలుగురు సిఐలు, పదిమంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్ళు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఖాజాగుడా-ల్యాంకోహిల్స్-మణికొండ మార్గాన్ని దిగ్బంధం చేశారు. ల్యాంకో హిల్స్ వద్ద ఆరు పికెట్లు ఏర్పాటు చేసినట్టు ఇన్ స్పెక్టర్ గంగారెడ్డి చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications