కలిసి ఉంటేనే తెలంగాణ అభివృద్ధి: చిరంజీవి

రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయగానే అందుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పెల్లుబుకిందని, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల మనోభీష్టం మేరకు తాను సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, అభివృద్ధికి సంబంధించిన సమస్య అని చెప్పడంతో తాను తొలుత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానని, మెజారిటీ ప్రజానీకం అందుకు విరుద్దంగా ఉన్నారని తెలియడంతో వైఖరిని మార్చుకున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications