మేం తెలంగాణ ఇస్తామనలేదు: గాదె

2004లో గానీ 2009లో గానీ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్షకు భయపడి తెలంగాణ ఇస్తామని కేంద్రం ప్రకటించడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. తెలంగాణపై కమిటీ వేస్తామని 2009 ఫిబ్రవరిలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రాష్టాన్ని రెండుగా చీల్చడం దేవుడు కూడా క్షమించడని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై యుపిఎలో కూడా వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు రెండో ఎస్సార్సీయే పరిష్కారమని ఆయన చెప్పారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications