లగడపాటిని నిమ్స్ కు తరలించారా?

ఎక్కడ ఉన్నా వెంటనే ఆస్పత్రిలో చేరాలని ఆమె రాజగోపాల్ కు విజ్ఞప్తి చేశారు. సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, కేంద్రం నుంచి నిర్ణయం వచ్చే వరకు సంయమనం పాటించడం అవసరమని ఆమె అన్నారు. లగడపాటి మాయమైన నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి కె. రోశయ్యతో సమావేశమై పరిస్థితిని వివరించారు. సంఘటనపై ఆమె విచారణకు ఆదేశించారు. లగడపాటి రాజగోపాల్ అదృశ్యంపై విజయవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. లగడపాటి ఈ విధంగా చేస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. మీడియాతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని చెప్పి రాజగోపాల్ పారిపోయారని ఆయన అన్నారు. కాగా, రాజగోపాల్ భార్య పద్మజ, ఇతర కుటుంబ సభ్యులతో మంత్రి పార్థసారథి సమావేశమయ్యారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications