తెలంగాణపై తల పట్టుకున్న హై కమాండ్

కాగా, తెలంగాణ అంశంపై మంగళవారం సాయంత్రం అధిష్టానం నుంచి ఒక ప్రకటన రాగలదని భావిస్తున్నారు. రాజ్యసభ సమావేశాలు ముగిసిన తర్వాత మంగళవారం తెలంగాణపై ఒక ప్రకటన చేయవచ్చుననే వార్తలు వచ్చాయి. కాగా, సోమవారం కోర్ కమిటీ సమావేశం తర్వాత మళ్లీ కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం వారిద్దరు కలిసి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో మాట్లాడారు. రోజులు గడుస్తున్న కొద్దీ సీమాంధ్ర ఎంపీల్లో అసహనం పెరుగుతోంది. అధిష్టానం నుంచి తమకు అనుకూలమైన నిర్ణయం రాకపోతే రాజీనామాలు చేయడం తప్ప మరో మార్గం లేదనేంతగా వారు అసహనానికి గురవుతున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications