వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు దీక్ష: ఉమ
మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆమరణ నిరాహార దీక్ష గుంటూరులో రెండో రోజుకు చేరుకుంది. సమైక్యాంధ్ర నినాదంతో ఆమె సోమవారం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆమెను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Story first published: Tuesday, December 22, 2009, 12:25 [IST]