కెసిఆర్ దొంగ దీక్షను బయట పెట్టడానికే: లడగపాటి

తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. సీమాంధ్రలోని నాయకులు దీక్షలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రం విచ్ఛిన్నం కాకుండా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిష్కార మార్గం తన దీక్ష వల్లనో, మరొకరి దీక్షవల్లనో కాదని ఆయన అన్నారు. తాను పోలీసుల కస్టడీలో లేనని, అందువల్ల తాను విజయవాడ నుంచి హైదరాబాదుకు వచ్చినందుకు పోలీసులను సస్పెండ్ చేయడం సరి కాదని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం పునరాలోచనలో పడిందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి తమకు సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ మెడికల్ రిపోర్టు ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.నేడో రేపో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications