దీక్ష విరమణకు లగడపాటి నిర్ణయం

లగడపాటి రాజగోపాల్ నిమ్స్ చేరినప్పటి నుంచి కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఆయనతో మాట్లాడుతున్నారు. లగడపాటితో దీక్ష విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీక్ష వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుత స్థితిని తెలుగుదేశం పార్టీ అవకాశంగా తీసుకునేందుకు కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర ఆందోళన ఉపయోగపడుతుందనే భావన ఉంది. దీంతో లగడపాటి దీక్ష విరమించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కడప జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డిని లగడపాటి ఫోన్ లో పరామర్శించారు. నిమ్స్ లో తన వల్ల రోగులకు కలుగుతున్న ఇబ్బందులతో లగడపాటి చలించిపోయినట్లు జయప్రకాష్ చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications