వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్మోహన్ రెడ్డి ని సమర్ధిస్తున్న దానం నాగేందర్

By Santaram
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్‌: దానం నాగేందర్ మరో సారి వైఎస్ కుటుంబంపై తన ఆత్మీయతను చాటుకున్నారు. వైఎస్‌ తనయుడు, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి సమైక్యాంధ్రను కోరుకోవడం తప్పు కాదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాల్లోని ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు అన్నీ మెరుగ్గానే ఉన్నాయని ఆయన తెలిపారు.

కేవలం మీడియా ప్రచారం కోసమే దీక్ష చేస్తున్న వాళ్లు నిమ్స్‌లో వైద్య సదుపాయాలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కుటుంబ సంక్షేమశాఖ తయారుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను దానం నాగేందర్‌ సచివాలయంలోని తన ఛాంబర్‌లో విడుదల చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X