వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై నేడే కేంద్రం ప్రకటన
ఏకాభిప్రాయం కోసం మరింత చర్చ జరగవలసి ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. అయితే కమిటీ వేయడానికి సోనియా గాంధీ అంగీకరించలేదని తెలుస్తోంది.
Comments
Story first published: Wednesday, December 23, 2009, 16:40 [IST]