వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో రాష్ట్ర విభజనపై ప్రణబ్‌ ముఖర్జీ ప్రకటన

By Santaram
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ సాయంత్రానికి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటి సమావేశం ముగిసింది. ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

ఈ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారలపైనే చర్చించారు. అన్ని ప్రాంతాల వారికి ఆమోద యోగ్యంగా ఉండే విధంగా ఈ సమావేశంలో ఒక ముసాయిదా ప్రకటన రూపొందించారు. ఆ ముసాయిదాని సోనియా గాంధీకి చూపించి, ఆమె ఆమోదం పొందిన తరువాత సాయంత్రానికి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ ముసాయిదా ప్రకటనలో సోనియా గాంధీ మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది.ముసాయిదా ప్రకటనను చూపించేందుకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులు సోనియా నివాసానికి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X