వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
త్వరలో రాష్ట్ర విభజనపై ప్రణబ్ ముఖర్జీ ప్రకటన
ఈ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారలపైనే చర్చించారు. అన్ని ప్రాంతాల వారికి ఆమోద యోగ్యంగా ఉండే విధంగా ఈ సమావేశంలో ఒక ముసాయిదా ప్రకటన రూపొందించారు. ఆ ముసాయిదాని సోనియా గాంధీకి చూపించి, ఆమె ఆమోదం పొందిన తరువాత సాయంత్రానికి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ ముసాయిదా ప్రకటనలో సోనియా గాంధీ మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది.ముసాయిదా ప్రకటనను చూపించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు సోనియా నివాసానికి వెళ్లారు.
Comments
Story first published: Wednesday, December 23, 2009, 14:47 [IST]