వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కె చంద్రశేఖర రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలు: తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

By Santaram
|
Google Oneindia TeluguNews

Talasani Srinivas Yadav
హైదరాబాద్‌: తెరాస అధినేత కె చంద్రశేఖర రావు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెదేపా నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూకేసీఆర్‌ భాష ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. ఓ పక్క ఢిల్లీలో ఈ విషయమై తర్జన భర్జన పడుతుంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.

హైదరాబాద్‌ లో తెలంగాణేతరులకు రక్షణ కల్పిస్తారా? లేదా? అని ముఖ్యమంత్రి రోశయ్యను తలసాని ప్రశ్నించారు. ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించి, సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజలను ప్రభావితం చేసే శక్తి సినిమా పరిశ్రమకు ఉందని ఓ వ్యక్తో, ఓ కుటుంబమో దీనిపై పోరాడితే సరిపోదని ఆయన అన్నారు. రేపు ఇలా ప్రతీ వారిపై దాడి జరిగే అవకాశం ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X