వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ వివేకానంద రెడ్డి దీక్ష విరమణ

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ వైఎస్‌ వివేకానందరెడ్డి దీక్ష విరమించారు. ఆయన దీక్ష ప్రారంభించి తొమ్మిది రోజులైంది. జిల్లా కలెక్టర్‌, ఎస్‌ పిల సమక్షంలో ఆస్పత్రిలో ఆయన దీక్ష విరమించారు.

సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో బుధ, గురు వారాల్లో 48 గంటల పాటు రైల్‌రోకో నిర్వహించాలని సమైక్యాంధ్ర విద్యార్థి సంఘ కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. అయితే, ఎక్కడైనా రైళ్లు మరీ ఎక్కువసేపు ఆపితే తగిన చర్యలు తీసుకునేందుకు రైల్వే రక్ష కదళం, ప్రభుత్వ రైల్వే విభాగం, పోలీసు శాంతిభధ్రతల విభాగం, ఇతర అధికార గణం సిద్ధంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X