టిడిపి నేతలపై ఓయు విద్యార్థుల దాడి

చెప్పులతో కొడుతూ వారిని వెంటాడారు. నాగం జనార్దన్ రెడ్డిని చుట్టుముట్టి కొట్టారు. గాయాల పాలైన ఆయనను మోటార్ సైకిలుపై ఆస్పత్రికి తరలించారు. మిగతా నేతలను పోలీసులు సురక్షితంగా బయటకు తరలించారు. విద్యార్థుల దాడిలో శాసనసభ్యులకు చెందిన ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ చర్యను తెలుగుదేశం శాననసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఖండించారు. తమపై జరిగిన దుష్ప్రచారం వల్లనే ఈ సంఘటన జరిగిందని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications