వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాగంపై దాడి తెరాస పనే: ఎర్రబెల్లి
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ రాజీనామాలను ఉపసంహరించుకోబోమని ఆయన చెప్పారు. తమ పార్టీ బలంగా ఉంది కాబట్టే కాంగ్రెసుకు తెరాస దూరమై తమపై కుట్ర చేసిందని ఆయన అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ తీర్మానం ప్రవేశపెడితే తాము బలపరుస్తామని స్పష్టంగా చెబుతున్నామని ఆయన అన్నారు. తమపై దాడి చేసినవారు తెరాసకు చెందినవారేనని ఆయన అన్నారు.
Story first published: Friday, December 25, 2009, 14:03 [IST]