టిడిపి ఓటు తెలంగాణకే, దీక్ష మాత్రం చేయలేను: ఎర్రబెల్లి

ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క) దీక్ష శిబిరం సందర్శించి మద్దతు ప్రకటించారు. అయితే కొందరు విద్యార్థులు ఆమరణ దీక్షలు చేయాలని వారిని కోరారు. వెంటనే సీతక్క స్పందించి ఆమరణ దీక్షను అక్కడే ప్రారంభించారు. రేపటి నుంచి ములుగులో దీక్ష కొనసాగిస్తానన్నారు. బీపీ షుగర్ ఉన్నందున ఆమరణ దీక్ష చేయలేనని దయాకర్రావు స్పష్టం చేశారు. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మీరు ఎందుకు డిమాండ్ చేయడం లేదని దయాకర్రావును ఎస్వీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ యాకూబ్రెడ్డి ప్రశ్నించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications